విజయశాంతికి ఇప్పుడైనా తత్త్వం బోధపడిందా?
కాంగ్రెస్ ప్రచారకమిటీ ఛైర్పర్సన్ విజయశాంతి బీజేపీలో చేరారు. జీహెచ్ఎంసి ఎన్నికలకు ముందే ఆమె బీజేపీలో చేరాల్సి ఉంది. అయితే మోడీ సమక్షంలోనే చేరతా అని ఆమె చెప్పారట. తనకు ఆయనే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాలని ఆమె అడగడంతో ఎన్నికలప్పుడు అది కుదరక చేరిక వాయిదా పడింది.
అయితే జీహెచ్ఎంసి ఎన్నికలలో బీజేపీ అనూహ్య ఫలితాలు...
7 December, 2020