సాయి రెడ్డికి పొమ్మనలేక పొగబెడుతున్నారా… ?
జగన్ ప్రభుత్వ విశాఖలో పరిపాలనా కేంద్రం అనే రంగుల కల అనేక మలుపులు తిరిగి అక్కడ జరుగుతున్న భూకుంభకోణాల వద్దకు వచ్చింది. వాటికి వెనక ఉన్నది ఉత్తరాంద్రను మూడేళ్ళుగా తన కనుసన్నలలో నడిపిస్తున్న అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడి కుటుంబం, అతని సన్నిహితులే అనే ఆరోపణలు తిరుగుతున్నాయి. గత వారం రోజుల్లో ప్రముఖ తెలుగు, ఆంగ్ల...
17 October, 2022