ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి ఆధిక్యత… దేనికి సంకేతం?
ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటాలో అధికార పార్టీకే బలం ఎక్కువగా ఉంటుంది కనుక దాని అభ్యర్ధులు ఎమ్మెల్సీలుగా గెలవడం సర్వసాధారణమైన విషయమే. కానీ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా భారీ మెజార్టీతో గెలుపొందితే అదీ... తప్పక చెప్పుకోవలసిన విషయం.
విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో 5వ రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి టిడిపి అభ్యర్ధి వేపాడ...
17 March, 2023