జగన్ మినహాయింపు పిటీషన్ పై రెండు నెలలు సస్పెన్స్
తన మీద నమోదైన సిబిఐ కేసులలో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జగన్ దాఖలు చేసిన పిటీషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ అభ్యర్థనపై సీబీఐ అభ్యంతరం తెలుపుతూ కౌంటర్ దాఖలు చేసింది.
ఆయనకు వ్యక్తిగత హాజరు...
12 February, 2020