పెట్టుబడుల కోసం తండ్రి చావుకి కారణమైన వారిని కూడా క్షమించారట!
ఆంధ్రప్రదేశ్ నుండి ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాలకు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు పారిశ్రామికవేత్త, రాంకీ సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డి పేర్లను ఖరారు చేసింది. ఇక నాలుగో సీటును మరో పారిశ్రామిక వేత్త పరిమళ్ నత్వానికి కేటాయించారు.
మోపిదేవి,...
9 March, 2020