ఎగ్జిట్ పోల్స్ సర్వేలను తారుమారు చేసిన సెటిలర్లు!
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరికొద్ది గంటల్లోనే ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్స్ ఫలితాలపై సర్వేలను ప్రసారం చేసాయి. అయితే ఇప్పుడు ఫలితాలు అధికారికంగా వెలువడిన తర్వాత ఆ సర్వేలను గుర్తు చేసుకుంటే, కనీసం ఒక్క న్యూస్ ఛానల్ కూడా ప్రజానాడిని పట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఆ మాటకొస్తే ఒక్క సర్వేలే కాదు, నిఘా వర్గాలు...
6 February, 2016