అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై మార్షల్స్ ఓవర్ యాక్షన్
శీతాకాల సమావేశాల్లో నాలుగో రోజైన నేడు సభలో పాల్గొనడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలుగా వెళ్లగా అసెంబ్లీ సెక్యూరిటీ అడ్డుకుంది. ప్లకార్డులతో లోపలికి వెళ్లొద్దని అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. తమ ఆఫీసుకు తీసుకెళ్తామని టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినా సెక్యూరిటీ వినలేదు.
సెక్యూరిటీ సిబ్బంది తీరుకు నిరసనగా చంద్రబాబు, ఎమ్మెల్యేల అసెంబ్లీ ముందు బైఠాయించారు....
12 December, 2019