దత్తన్నకు గవర్నర్ గిరి
తెలంగాణలో బీజేపీ సీనియర్ నేత అయిన బండారు దత్తాత్రేయకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవి ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా దత్తన్నను నియమించింది. ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకంతో దత్తన్న రాజకీయాలనుండి విరమించుకున్నట్టే. ఆయన చివరి సారిగా 2014 ఎన్నికలలో సికింద్రాబాద్ పార్లమెంట్...
1 September, 2019