పవనన్నా… ఎన్నాళ్లు ఇలా అవమానాలు భరిస్తాం?
నిన్న తిరుపతిలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని, జనసేన బలపరచిన బీజేపీ అభ్యర్ధికి ఓట్లు వెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ ఏకపక్ష ప్రకటన జనసేన వర్గాలను, జనసైనికులు షాక్ కు గురి చేసింది.
గతంలో పవన్...
13 December, 2020