దిస్ ఈజ్ అవగాహనా లోపం… అంతే..!
అధికారం చేతికి వచ్చి రెండున్నర్రేళ్లు పూర్తయినా, ఇంకా గత ప్రభుత్వం పైన నిందలు వేసే పనిలో వైసీపీ సర్కార్ ఉండడం రాజకీయ వర్గాలలో శోచనీయంగా మారింది. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న టాక్ రాజకీయ నేతల నుండి సామాన్య ప్రజల వరకు వెళ్లిపోవడంతో... దానికి కారణం చంద్రబాబు ప్రభుత్వమే అంటూ చెప్పే ప్రయత్నం చేసారు వైఎస్...
15 November, 2021