జాతీయ స్థాయిలో సంచలన అంశం పై తేజ సినిమా
ఇటీవలే సుప్రీం కోర్టు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న అయోధ్యలోని రామమందిరం విషయంలో తుది తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని కోర్టు తీర్పు చెప్పింది. ముస్లింలకు మరో చోట ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని తీర్పు ఇచ్చింది. దీనితో భవ్యమైన రామ మందిరం నిర్మాణానికి సిద్ధం అవుతుంది.
ఇప్పుడు ఈ ఉదంతంపై హీరోయిన్ కంగనా...
27 November, 2019