సాహో చూడగానే ప్రభాస్ ఫాన్స్ పిచ్చెక్కిపోవడం ఖాయం
యంగ్ రెబల్స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న ‘సాహో’ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర ప్రొమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన తొలి పాట ‘సైకో సయ్యా' పూర్తి వీడియో నిరాశపరచింది. దీనితో నిర్మాతలు తరువాతి ప్రమోషన్లు మరింత కట్టుదిట్టంగా చెయ్యడానికి సిద్ధం...
11 July, 2019