ఓడిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కూడా ఎమ్మెల్యేలు అవ్వాలని చూస్తున్నారా?
ఓడిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కూడా ఎమ్మెల్యేలు అవ్వాలని అనుకుంటున్నట్టుగా ఉంది. పెద్దాపురం, చీరాలలో ఓడిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు - తోటా వాణి, ఆమంచి కృష్ణమోహన్, ఏసురత్నం తమపై గెలిచిన నేతలను అనర్హులుగా ప్రకటించాలని కోర్టును ఆశ్రయించారు. సాంకేతిక అంశాలతో వారిని అనర్హులుగా ప్రకటించాలని వారు కోర్టును కోరుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.... నిమ్మకాయల చినరాజప్ప...
7 July, 2019