జగన్ ఎన్టీఆర్ దగ్గరకు రాయభారం నడిపారా?
దాదాపుగా పదేళ్ళ కష్టం తరువాత అధికారం చేజిక్కించుకున్నాడు వైఎస్ జగన్. అది కూడా 151 సీట్లతో అనితరసాధ్యమైన విజయం. తెలుగుదేశం పార్టీని కేవలం 23 సీట్లకే పరిమితం చేశారు. అయితే ఆ పార్టీని అలా వదిలెయ్యకూడదని, చావుదెబ్బ కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారు జగన్. అందులో భాగంగానే టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఏదైనా ఉందేమో...
23 July, 2019