పందేలలో గుడివాడే నెంబర్ వన్
తొలి దశలోనే ఏపీ ఎన్నికలు నిర్వహించడంతో త్వరగా పూర్తి అయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా పోలింగ్కు, ఓట్ల లెక్కింపునకు సుదీర్ఘ విరామం వచ్చింది. దాదాపు 43 రోజులు ఉండడంతో పందేల జోరు ఊపందుకుంది. ఐపీఎల్ పోటీల కంటే ఎన్నికల బెట్టింగులకే ఎక్కువ డిమాండ్ ఉండటం విశేషం. కౌంటింగు తేదీ దగ్గర పడేకొద్దీ ఈ జోరు...
26 April, 2019