ప్రభుత్వం కూడా మద్యానికి బానిసే!
తమకు అధికారమిస్తే ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని... ఫైవ్ స్టార్ హోటళ్లలో తప్ప ఎక్కడా మద్యం దొరకనివ్వమని చెప్పింది వైఎస్సార్ కాంగ్రెస్. అయితే ఇప్పుడు మద్యం ద్వారా వచ్చే ఆదాయానికి బానిసయ్యింది జగన్ ప్రభుత్వం. 2019-20లో ఎక్సైజ్ టాక్స్ రూపంలో ప్రభుత్వానికి 6,914 కోట్ల ఆదాయం వచ్చింది.
ఆ తరువాత ఇబ్బడిముబ్బడిగా పెంచిన...
21 May, 2021