అసలు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్ధమవుతుందా?
దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ భంగపడింది. ఒక చిన్న రాష్ట్రం, ఒక కేంద్ర పాలిత ప్రాంతం తప్ప ఎక్కడా గెలవలేకపోయింది. పెద్ద రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో పరాజయం తప్పలేదు. ఈ రెండు రాష్ట్రాలలో ప్రశాంత్ కిషోర్ పని చేసిన పార్టీలే విజయం సాధించాయి.
అయితే ఇటువంటి తరుణంలో గతంలో బీజేపీ ఉన్న శతృత్వం...
2 May, 2021