కేసీఆర్ లో మార్పు… బీజేపీ తో కలిసి పనిచెయ్యడానికా?
జీహెచ్ఎంసి ఎన్నికల అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఢిల్లీ వెళ్లి వచ్చారు. అక్కడ ఏం అయ్యిందో ఏమో గానీ రెండు కీలక విషయాలలో తన వైఖరి మార్చుకున్నారు. గత ఏడాది తాము చెప్పిన పంటలనే ఆయా ప్రాంతాల రైతులు వేయాలని షరతు పెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది నుంచి అలాంటి నియంత్రణలు ఉండవని ప్రకటించింది.
ఇకపై...
28 December, 2020