ఏపీలో కరోనా క్లస్టర్లుగా మారుతున్న పాఠశాలలు?
ప్రతిపక్షాల నుండీ పౌరసమాజం నుండీ తీవ్ర ప్రతిఘటన ఎదురైనా మొండిగా పాఠశాలలో తీర్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. దానికి గట్టి మూలయమే చెలించుకోవాల్సి వస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పాఠశాలలే కరోనా క్లస్టర్లుగా మారుతున్నాయని సమాచారం. ప్రకాశం జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో కరోనా కేసులు వెలుగు చూడటమే ఇందుకు నిదర్శనం.
జిల్లా వ్యాప్తంగా 4 జడ్పీ హైస్కూళ్లలో ఉపాధ్యాయులు,...
4 November, 2020