అత్యాచార కేసులో రెండు నెలలోనే ఉరిశిక్ష ఖరారు
తెలంగాణాలో ఇటీవలే జరిగిన దిశ అత్యాచార కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఇటువంటి కేసులను సత్వరం పరిష్కరించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు అటువంటి కేసులోనే అతితక్కువ సమయంలో శిక్ష విధించింది ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు.
వివరాల్లోకి వెళ్తే... గతేడాది నవంబర్ 24న కుమ్రం భీం...
30 January, 2020