వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాజధాని రైతులు పవన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ...అమరావతి నుంచి రాజధాని కదిలేదిలేదు, కదిలించాలని ప్రయత్నిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన.
ఆడపడుచులు రోడ్డుపైకి వచ్చి పోరాడుతుంటే పాశవికంగా దాడి...
21 January, 2020