తెలంగాణ ఉద్యమానికి శ్రీకాంతాచారి బలిదానంలా ఇప్పుడు శ్రీనివాసరెడ్డి బలిదానం
రెండో సారి అధికారం చేపట్టిన తరువాత కేసీఆర్ మొట్టమొదటి సమ్మెను ఎదురుకోబోతున్నారు. ఆర్టీసి జేఏసీ ఈ నెల 19న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని రాజకీయపక్షాలు, ప్రజాసంఘాల మద్దతు ఉందని తెలిపింది. తెలంగాణ ఉద్యమం స్థాయికి ఈ బంద్ ని తీసుకుని వెళ్తామని అఖిలపక్ష నేతలు ప్రకటించారు.
మరోవైపు సమ్మె నేపథ్యంలో...
13 October, 2019