కరోనా టైములోనే మీడియాను దారికి తెచ్చుకోవాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వంకతో మీడియాలో తమకు అనుకూలంగా లేని వారి మీద కక్ష సాధింపుకు దిగుతుందని వార్తలు వస్తున్నాయి. కరోనా వైరస్పై మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ ప్రజలన భయాందోళనలకు గురిచేస్తున్న వారిపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం మీడియా వారి మీద కేసులు పెడుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ప్రభుత్వానికి అనుకూలంగా లేని ఏబీఎన్, టీవీ5...
30 April, 2020