పవన్ కళ్యాణ్ తో దోస్తీకి జగన్ రాయబారం జరిపారా?
ట్విట్టర్ లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి, జనసేన కీలక నేత నాగబాబు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ప్రధాన ఎన్నికల అధికారి మార్పు పై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ....కరోనా ఆపత్కాలంలో రాజకీయాలు చేయకుండా జనసేన స్వీయ నియంత్రణ అన్నారు. దీనితో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు ఎక్కుపెట్టారు... విజయ సాయి రెడ్డి.
"కరోనా ఆపత్కాలంలో...
11 April, 2020