అతిగా ప్రవర్తించి లేని కష్టాలను కొని తెచ్చుకున్న జగన్ ప్రభుత్వం
151 ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది కోర్టుల విషయంలోనే. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న అనేక వివాదాస్పద నిర్ణయాలకు కోర్టులు అడ్డం పడుతూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం ఒక్క రోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మూడు సార్లు ఎదురుదెబ్బలు తగిలాయి.
మొదటిగా.... పంచాయతీ కార్యాలయలకు రంగులపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన...
22 May, 2020