నీటి పారుదల శాఖా మంత్రికి పోలవరం పై నాలెడ్జ్ లేదా?
పోలవరం ప్రాజెక్టుపై నీటి పారుదల శాఖా మంత్రికే సరైన అవగాహన లేదా అంటూ పలువురు విమర్శిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు రూ.48 వేల కోట్ల అంచనాలతో నిర్మాణం కావాల్సి ఉండగా తెలుగుదేశం పార్టీ హయాంలో రూ.16,800 కోట్లు ఖర్చు చేశారు. 35 శాతం నిధులు ఖర్చు పెట్టి 70 శాతం పనులు పూర్తిచేసినట్లు మాజీ మంత్రి దేవినేని...
17 May, 2020