జిల్లాకో రాజధాని… జనసేన, బీజేపీ కొత్త ఎన్నికల ఎజెండానా?
ఇటీవలే బీజేపీకి అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు రెట్టించిన ఉత్సాహంతో టీవీ స్టూడియోలకు తిరిగి తమ పార్టీ వాణిని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న మూడు రాజధానుల చర్చ సందర్భంగా... సోము వీర్రాజు మూడు రాజధానులు కాదు తమ పార్టీకి అవకాశం ఉంటే పదమూడు జిల్లాలనూ రాజధానులుగా చేసేస్తాం అని చెప్పుకొచ్చారు.
"బీజేపీకి పవర్ ఇప్పించేస్తే......
5 August, 2020