జగన్ ప్రమాణస్వీకారానికి వెళ్ళకపోవడం మంచిదే అయ్యింది.. టీడీపీ నేతలు
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ అతిధులుగా విచ్చేశారు. జగన్ మోహన్ రెడ్డి స్వయంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కార్యక్రమానికి ఆహ్వానించినా పార్టీ కార్యక్రమం గనుక రాలేదు. ముగ్గురు టీడీపీ నేతలను పంపి జగన్ ను అభినందించి చంద్రబాబు...
30 May, 2019