కియా కామెంట్స్ పై బుగ్గనకు చంద్రబాబు చురకలు
2007లో స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి అడిగిన మీదటే దక్షిణ కొరియా ఆటోమొబైల్ జైంట్ కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. సోషల్ మీడియాలో దీని పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం దీనిపై తన...
16 July, 2019