సినీ ఇండస్ట్రీని చేజిక్కించుకోవడానికి అంబానీ వ్యూహం?
రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఫైబర్ సేవలను సెప్టెంబర్ 5న తీసుకొస్తామని ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఇకపై సినిమా విడుదలైన తొలిరోజునే ప్రేక్షకుడు ఇంట్లో కూర్చునే టీవీలో సినిమాను చూడొచ్చునని ఈ సందర్భంగా ప్రకటించారు. 2020 నుండి జియో సెట్ అప్ బాక్స్ ద్వారా ఈ అవకాశం అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఇది...
12 August, 2019