ఉన్నఫళంగా జగన్ పోలవరానికి బయల్దేరింది అందుకేనా?
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రాణవాయువు వంటి పోలవరం ప్రాజెక్టును సందర్శించబోతున్నారు జగన్ మోహన్ రెడ్డి. సీఎం జగన్ పోలవరం సందర్శనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జగన్ అధికారంలోకి రాగానే టెండర్లలో అవకతవకల పేరుతో ప్రాజెక్టు వద్ద పనులు ఆపించారు. కాంట్రాక్టర్లకు మౌఖిక ఆదేశాలతో పనులు ఆపించారని...
20 June, 2019