చంద్రబాబు ఆర్డరుకు సీఎస్ ససేమిరా?
ఈ నెల 10న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ ఎజెండా రూపొందించాలని చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ముఖ్యమంత్రి కార్యాలయం సూచించింది. ఈ ప్రకారం ముఖ్యమంత్రి కార్యదర్శి సాయిప్రసాద్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. ఐతే కేబినెట్ భేటీకి ఎజెండా రూపొందించడానికి చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం సుగుమంగా లేనట్టు తెలుస్తుంది. సీఎం...
7 May, 2019