రాజధానిలో అక్రమాలు జరగలేదని చంద్రబాబు లేఖ రాస్తే సరిపోతుందా?
వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రుల విమర్శలు చాలా చిత్రంగా ఉంటాయి. తాజాగా అమరావతి భూముల విషయంలో... ఫైబర్ గ్రిడ్లో భారీగా అవినీతి జరిగిందంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన విమర్శలు చాలా చిత్రంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీలా కాకుండా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరం.
"రాజధానిలో అక్రమాలు జరగకుంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు?...
15 September, 2020