డ్రగ్స్ కేసులో హీరోయిన్ల ఫోన్లు జప్తు… కొత్త తలపోట్లు వచ్చిపడతాయా?
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత వెలువడిన డ్రగ్స్ దర్యాప్తుకు సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) నటీమణులు - రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, మరియు శ్రద్ధా కపూర్లను ప్రశ్నించడం ముగించింది. అవసరమైతే మరోసారి ప్రశ్నించడానికి వారిని పిలిపించవచ్చని డిపార్టుమెంటు వారికి తెలిపిందట.
ఇకపోతే వారిని ప్రశ్నించిన సందర్భంగా వారి పర్సనల్...
27 September, 2020