ఆంధ్రప్రదేశ్ లో కరోనా హబ్ గా గుంటూరు
నిన్న రాత్రి 9 గంటల నుండి ఈ ఉదయం 9 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ 12 కొత్త కరోనా కేసులను నమోదు చేసింది. దీనితో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కేసుల సంఖ్య 432 కు చేరుకుంది. వీటిలో మూడొంతుల కేసులు ఢిల్లీ జమాత్ కు సంబంధించినవే. 90 కేసులతో గుంటూరు కర్నూలు దాటి అత్యధిక కేసులు...
13 April, 2020