ఆంధ్రప్రదేశ్ లో మొదటి కరోనా మరణం
ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి కరోనా మృతి సంభవించింది. విజయవాడలో 55 ఏళ్ల వ్యక్తి మర్చి 30న ఆసుపత్రికి వచ్చిన గంటకే మృతి చెందారు. ఆయన మృతి చెందాకా ఈరోజు వచ్చిన టెస్ట్ రిపోర్టులలో కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనకు బీపీ, షుగర్, గుండె సమస్యలు కూడా ఉన్నాయని సమాచారం.
మృతుడి కుమారుడు ఇటీవలే ఢిల్లీలో జరిగిన...
3 April, 2020