పాపం రెబెల్స్ ఉన్నదీ పోయే… కోరుకున్నదీ పోయే
యడియూరప్ప ప్రభుత్వం సోమవారం బల నిరూపణ చేసుకోవాల్సి ఉండగా కర్ణాటకీయం అనూహ్య మలుపు తిరిగింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేశారు. మొత్తం 17 మంది ఎమ్మెల్యేలపై వేటు పడింది. 17 మంది ఎమ్మెల్యేలపై వేటు పడటంతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 207కు పడిపోయింది. ఇప్పుడు అసెంబ్లీ లో...
28 July, 2019