ఉన్నఫళంగా జగన్ కేసీఆర్ ని ఎందుకు కలిశారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం కుటుంబసమేతంగా జెరూసలేం వెళ్లనున్నారు. అయితే దానికంటే ముందు ఆయన హైదరాబాద్ వచ్చారు. తొలుత తెలంగాణ గవర్నర్ నరసింహన్తో సమావేశమై దాదాపుగా గంటన్నర పాటు వారి భేటీ కొనసాగింది. ఆ తరువాత ఆయన ప్రగతిభవన్కు వెళ్లి కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈ రెండు మీటింగులు ముఖ్యమంత్రి షెడ్యూల్...
1 August, 2019