పోలవరం క్రెడిట్ జగన్ కు ఇస్తున్నారా?
నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ ఉదయం ప్రజా వేదిక కూల్చివేత పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిపై విరుచుకుపడ్డారు. ప్రజా వేదిక కూల్చివేత పిచ్చి తుగ్లక్ చర్యగా అభివర్ణించిన యనమలను ఆయన గట్టిగా విమర్శించారు. ఈ క్రమంలో ఆయన పోలవరం అంచనాలపై స్పందించారు. ఐదేళ్లుగా అధికారంలో...
26 June, 2019