జగన్ కళ్ళు మూసుకోమని చెప్పింది ఎవరు? కేసు ఎందుకు పెట్టలేదు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం ఇంజనీరింగ్ నిపుణుల కమిటీతో సమావేశమయ్యారు. అంచనాలు పెంచిన ఇరిగేషన్ ప్రాజెక్టుల లెక్కలు తీయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించేదిలేదని, ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదు అని తేల్చి చెప్పారు. టెండర్ల విధానాన్ని అత్యంత...
22 June, 2019