కర్ణాటకం: మనవాళ్ళని ఊరికే తిడతారా?
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. బీజేపీ మరోసారి విజయదుందుభి మోగించింది. తెలుగు దేశం మరియు కొన్ని ప్రజా సంఘాలు కోరుకున్నట్టు అక్కడి ప్రజలు బీజేపీని ఓడించలేదు. అక్కడి తెలుగువారు కూడా మమ్మల్ని అక్కున చేర్చుకున్న కన్నడ రాజ్యలక్ష్మే మాకు ముఖ్యమని తేల్చిచెప్పారు.
అయితే అదేమీ తప్పేమి కాదు. కన్న ఊరి కోసం ఉన్న ఊరుని నాశనం...
15 May, 2018