జనసేన ఆఫీసు గేటు బయట వామపక్షనేతలకు తీవ్ర అవమానం
జనసేనతో కలిసి ఎలాగైనా నాలుగు సీట్లు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న వామపక్షనేతలకు ఈరోజు విజయవాడలోని జనసేన కార్యాలయం వద్ద చేదు అనుభవం అయ్యింది. ప్రత్యేక హోదాపై భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించడానికి వారు పవన్ కళ్యాణ్ ని కలవడానికి అక్కడి వచ్చారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతోపాటు మరో ఇద్దరు నాయకులు మధ్యాహ్నం జనసేన కార్యాలయానికి వచ్చారు....
12 April, 2018