ఏపీని “ఆ ఒక్కటీ అడక్కు…” అంటున్న కేంద్రం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సెంటిమెంట్ గా మారిన “ప్రత్యేక హోదా” అంశాన్ని కేంద్రం తయారు చేసిన ముసాయిదాలో పొందుపరచలేదని తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని స్వయంగా కలిసి ముసాయిదాలోని వివరాలు వెల్లడించి ప్రధాని అంగీకారాన్ని తీసుకున్నారు. ఇందులో...
2 September, 2016