చంద్రబాబు చేసిన తప్పు చెయ్యకూడదు…. జగన్ మదిలో మాట
అనేక వివాదాల తరువాత విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా రాజముద్ర వేసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రానికి అనధికార ఆర్థిక రాజధానిగా వున్న విశాఖ... అతిత్వరలో రాష్ట్ర పరిపాలన కేంద్రంగా కూడా మారనున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం సహా వివిధ ప్రభుత్వ శాఖల రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో అత్యధిక శాతం విశాఖలో ఏర్పాటు కానున్నాయి.
విజయదశమిలోగా ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం విశాఖకు...
1 August, 2020