ఎస్పీ బాలుకు నివాళి కూడా అర్పించకుండా బీజేపీ భజనలో పవన్ కళ్యాణ్ బిజీ
తెలుగు తేజం ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇక లేరు. కోట్లాది అభిమానులను శోకసముద్రంలో ముంచి బాలు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ హఠాన్పరిణామం పట్ల తెలుగు సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి చెంది ప్రముఖులు అంతా తమ అంజలి ఘటిస్తున్నారు. అయితే ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని ట్వీట్లు వివాదాస్పదం అయ్యాయి.
ఎస్పీ బాలసుబ్రమణ్యం...
25 September, 2020