ఈ రాష్ట్రానికి ఏమయ్యింది.?ఒక పక్క’విద్యుత్’ కోతలు..,మరో పక్క’అప్పుల’ మోతలు..!
రాష్ట్రంలో వేసవి 'తాపానికి' తోడు ఈ కరెంట్ 'కోతల' ఉక్కపోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి దారులు వెతకకుండా వైసీపీ నాయకులు.,ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారనే భావన నానాటికి ప్రజలలో బలంగా నాటుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భానుడి 'భగభగ'లను మించి జగన్ 'చిటపటలు' రాష్ట్రంలో రాజకీయ వేడిని...
9 April, 2022