వివేకాను సునీత భర్త హత్య చేయిస్తే సీబీఐ విచారణ కోరుతారా?
వైఎస్ వివేకా హత్యకేసులో తనని సీబీఐ అరెస్ట్ చేయవద్దని కోరుతూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసి సోమవారం వరకు గడువు సంపాదించుకొన్నారు. కోర్టులో ఆయన తరపు న్యాయవాది, సీబీఐ విచారణ ముగిసిన తర్వాత ఆయన మరో సరికొత్త వాదన మొదలుపెట్టారు. వారికి ఆత్మసాక్షి కూడా వంతపాడుతోంది.
ఇంతకీ వారి కొత్త వాదన...
11 March, 2023