ఉత్తరాంధ్ర ఎంయల్సీ తీర్పు, 2024 అసెంబ్లీ తీర్పే!
దాదాపు రెండు రోజుల ఉత్కంఠతకు తెరదించుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంయల్సీ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. మూడున్నరేళ్ళ పాలన మీద ఉన్న యాంటి ఇన్కమ్బెన్సీతో అధికార పార్టీ, వివిధ ప్రజా సమస్యలపై పోరాటాలతో ప్రధాన ప్రతిపక్షం కోలుకున్న నేపధ్యంలో రెండు ప్రధాన పక్షాల అభ్యర్థులకూ సమాన అవకాశాలు ఉన్న ఈ స్ధానం ఫలితాలు తెలుగుదేశం ఊహించిన...
19 March, 2023