ఖమ్మం సభకి ఏపీ సిఎంని పిలవలేదు కానీ….
బిఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాలలో ప్రవేశించేందుకు సిద్దం అవుతున్న తెలంగాణ సిఎం కేసీఆర్ ఈరోజు ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. ఈ సభకి ఢిల్లీ, పంజాబ్, కేరళ, ముఖ్యమంత్రులతో పాటు వివిద రాష్ట్రాలకి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులని ఆహ్వానించారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలుత బిఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి సిద్దం అవుతున్న...
18 January, 2023