ఉన్న సొమ్మంతా అబద్దాల ప్రచారానికి… కోర్టు కేసులకే సరి!
రాష్ట్ర విభజనతోనే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి తారుమారైంది. ఈ మూడేళ్ళ వైసీపీ పాలనలో అది ఇంకా దిగజారింది. ప్రభుత్వం ఆదాయం పెంచుకొనేందుకు ఐటి కంపెనీలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలను ఆకర్షించలేకపోతుండటంతో ఓ వైపు ఎడాపెడా అప్పులు చేస్తూ మరోవైపు పన్నులు, ఛార్జీలు పెంచేస్తూ ప్రజలపై భారం వేస్తూ అదే ఆదాయంగా భావిస్తోంది.
వైసీపీ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ,...
27 September, 2022