మూడు రాజధానుల పంచాయతీ… మళ్ళీ సుప్రీంకోర్టుకి
వైసీపీలో అందరూ జాతిరత్నాలు.. కడిగిన ముత్యాలు.. మహా మేధావులే. కానీ మూడు రాజధానుల ప్రతిపాదన అమలుచేయడంలో సాధకబాధకాలు గ్రహించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకే మూడేళ్ళయినా ఇంతవరకు ఆ నిర్ణయాన్ని అమలుచేయలేకపోయింది. ఈ ఏడాది మార్చిలో రాజధానై అంశంపై హైకోర్టు విస్పష్టమైన తీర్పు చెప్పింది.
హైకోర్టు మార్చిలో ఇచ్చిన ఆ తీర్పులో ఓ విశేషముంది. హైకోర్టు తనకున్న...
17 September, 2022