బాధ్యత కేసీఆర్ కే గానీ మోడీకి ఉండదా?
హైదరాబాద్ లోని పలు వరద బాధిత ప్రాంతాలలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి.. ప్రజల్లో తిరగాలని డిమాండ్ చేశారు. బూట్ పాలిష్ గ్యాంగ్ను పంపకుండా.. సీఎం స్వయంగా కాలనీల్లో పర్యటించాలన్నారు. లేకుంటే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.
"గత ఆరేళ్లలో చెరువులు,...
16 October, 2020