పండగ పూట మెగా ఫ్యాన్స్ కు పండగలాంటి వార్త
టాలీవుడ్ నుండి సోషల్ మీడియాకు ప్రవేశించబోతున్న తాజా సెలబ్రిటీ ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. రేపు ఉగాది సందర్భంగా, మెగాస్టార్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉపయోగించి అభిమానులతో ఇంట్రాక్ట్ కావడం ప్రారంభిస్తారు. ఈ వార్తతో మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు.
వివిధ అంశాలపై తన అభిప్రాయాలను అభిమానులకు పంచుకునేందుకు, తన మెస్సేజ్లను ప్రజలతో పంచుకోవడానికి తాను...
24 March, 2020