సినిమాకు కరోనా భయం
దేశం మొత్తం కరోనా వైరస్ భయంతో ఊగిపోతోంది. ఇప్పటివరకూ తెలంగాణాలో ఇద్దరికి ఈ మహమ్మారి సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింది. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య ఇప్పటికి 28 వరకూ చేరింది. దీనితో ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు. కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చాలా దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి.
చైనాలో పరిశ్రమలు...
4 March, 2020